News

మక్కాలో హైదరాబాద్‌ మహిళ మృతి


హైదరాబాద్‌ ఎల్బీనగర్‌కు చెందిన షేక్‌ బీబీజా ఈ నెల 2న కుటుంబ సభ్యులతో ఆమె మక్కా వెళ్లారు. తొక్కిసలాటలో మృతి చెందింది.  సౌదీఅరేబియాలోని మక్కాలో పవిత్ర హజ్‌ యాత్ర సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఇప్పటికి 310 మంది మృతి చెందగా. 450 మందికి పైగా గాయప‌డ్డా‌రు.